వాచీలో దాచి.. స్కానింగ్‌తో పట్టుబడి

by  |
వాచీలో దాచి.. స్కానింగ్‌తో పట్టుబడి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయడంతో 74 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు తన చేతి గడియారంలో బంగారాన్నితీసుకురాగా… స్కానింగ్‌లో బయటపడింది. దీంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed