- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల వెంకటేశ్వరస్వామికి శనివారం బంగారు శఠారి విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన భాష్యం కన్ స్ట్రక్షన్స్ సంస్థ తరఫున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ తిరుమల శ్రీవారికి రూ.35.89లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. కానుకను శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
Next Story