- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్లో దొంగల బీభత్సం
<p>దిశ, వెబ్డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.30 లక్షలు విలువ చేసే ఆభరణాలు దోచుకెళ్లారు. తమ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.30 లక్షలు విలువ చేసే ఆభరణాలు దోచుకెళ్లారు. తమ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






