- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం మళ్లీ తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల చెరువుల కట్టలు తెగడంతో నగరంలోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోగా జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాటిని కమిషనర్, జోనల్ కమిషనర్లు మానిటరింగ్ చేస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేస్తూనే, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా మురుగు ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు.
Next Story