- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: నేటితో జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా, ఇప్పటివరకు 580 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ -195, బీజేపీ -140, కాంగ్రెస్ -68, టీడీపీ -47, ఎంఐఎం -27, సీపీఎం -5, స్వతంత్రులు -110 మంది అభ్యర్థులు నామినేషన్లు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: నేటితో జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా, ఇప్పటివరకు 580 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ -195, బీజేపీ -140, కాంగ్రెస్ -68, టీడీపీ -47, ఎంఐఎం -27, సీపీఎం -5, స్వతంత్రులు -110 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
Next Story






