- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: భర్తను బంధించి భార్యపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా వెలుగోడులో కొంతమంది దుండగులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను లాక్కెళ్లి చితకబాది అనంతరం అతడి ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయమై స్థానికులు సోమవారం తీవ్రంగా ఆగ్రహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Next Story