- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
గాజువాక ఆటో నగర్ లో కిడ్నాప్ కలకలం రేపింది. నాలుగేండ్ల బాలున్ని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. రూ. 40లక్షల అప్పు చెల్లించనందుకు నరేశ్ యాదవ్ అనే వ్యాపారి కుమారున్ని ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంట్లల్లోనే ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story