- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక వడ్డీ పేరిట..రూ. కోటి టోకరా….
<p>దిశ వెబ్ డెస్క్: సనత్ నగర్ పీఎస్ పరిధిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. అధిక వడ్డీ ఇస్తామంటూ ఫతే నగర్ లో ఓ మహిళకు రూ. కోటి టోకరా ఇచ్చింది ఓ ముఠా. బాధిత మహిళ నాగమణి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
సనత్ నగర్ పీఎస్ పరిధిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. అధిక వడ్డీ ఇస్తామంటూ ఫతే నగర్ లో ఓ మహిళకు రూ. కోటి టోకరా ఇచ్చింది ఓ ముఠా. బాధిత మహిళ నాగమణి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






