- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: అధికరణ 19(1ఎ)లో కింద రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన, ప్రసంగాల స్వేచ్ఛ'సంపూర్ణమైన హక్కు కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కుమారుడు ఆదిత్యా ఠాక్రేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ మహిళ అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది.
ఆమె దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ బాంబే హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. రెండు వారాలపాటు ఆమెను అరెస్టు చేయబోరని సర్కారు తెలిపింది. ఈ విచారణలో భావ ప్రకటన స్వేచ్ఛకూ పరిమితులుంటాయని చెప్పిన కోర్టు.. కేసు విచారణలో పోలీసులు దురుసుగా ప్రవర్తించినా, తన హక్కులు భంగమైనట్టు భావించినా పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని తెలిపింది.
Next Story