- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
- వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్స్ పార్కులు.
- 1.10లక్ష కోట్లతో రైల్వే బడ్జెట్.
- జాతీయ స్థాయిలో కరోనా వైరస్ నివారణ కోసం 15 ఎమర్జెన్సీ వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు.
- రూ.లక్షా 41వేల 678కోట్లతో అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్.
- ఆత్మనిర్భర్ ఆరోగ్యభారత్ కోసం రూ.2లక్షల 23వేల 846కోట్లు.
- రూ. 2.87లక్షల కోట్లతో జల్ జీవన్ పథకం.
- భారత్ మాల కింద కొత్త 8500కోట్ల హైవేల నిర్మాణం.
- 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ.
Next Story