- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులందరికి టీకా : ఉత్తరాఖండ్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా పాత్రికేయులందరికీ టీకా వేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పాత్రికేయులు ఫ్రంట్లైన్ వర్కర్లుగా పనిచేసి సమాచారాన్ని అందించారని, సరైన వివరాలను వెల్లడిస్తూ వైరస్పై అవగాహనకు దోహదపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.</p>

X
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా పాత్రికేయులందరికీ టీకా వేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పాత్రికేయులు ఫ్రంట్లైన్ వర్కర్లుగా పనిచేసి సమాచారాన్ని అందించారని, సరైన వివరాలను వెల్లడిస్తూ వైరస్పై అవగాహనకు దోహదపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
Next Story






