- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఏపీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం సృష్టించింది. ఈనెల 16 నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాజలి హైస్కూల్లో నలుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.ఈ విషయం తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేయగా.. అధికారులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. వెంటనే పాఠశాలను శానిటైజ్ చేయించారు. కాగా, మూడు రోజుల కిందటే స్కూళ్లు తిరిగి తెరుచుకోగా విద్యార్థులు కరోనా బారిన పడటంతో అటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
Next Story