నూజివీడు బ్రాంచ్ కెనాల్‌లో నలుగురు గల్లంతు

by  |
Nuziveedu Branch Canal
X

దిశ, వెబ్‌డెస్క్‌: కృష్ణాజిల్లా నూజివీడు బ్రాంచ్ కెనాల్‌లో నలుగురు కూలీలు గల్లంతు అయ్యారు. గమనించిన స్థానికులు ఇద్దరు కూలీలను కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక బలగాలతో వారికోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారందరిది నూజివీడు మండలం మిట్టగూడెం వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed