- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణాజిల్లా నూజివీడు బ్రాంచ్ కెనాల్లో నలుగురు కూలీలు గల్లంతు అయ్యారు. గమనించిన స్థానికులు ఇద్దరు కూలీలను కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక బలగాలతో వారికోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారందరిది నూజివీడు మండలం మిట్టగూడెం వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story