- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పసుపు, సాంబారు, ఉప్పు, మసాలా ప్యాకెట్లలో ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ దూర్చి అక్రమంగా తరలిస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
తమిళనాడు నుంచి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. రూ.30లక్షల విలువ చేసే 3కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story