- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. వ్యాపారి అమర్ నాథ్ రెడ్డిని చెన్నైకు చెందిన సినిమా ఆర్టిస్టులు కిడ్నాప్ చేశారు. అనంతరం వ్యాపారి భార్యకు కాల్ చేసి రూ.4లక్షలు డిమాండ్ చేశారు. అమర్నాథ్ రెడ్డిని ఓ ఇంట్లో బంధించిన కిడ్నాపర్లు అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.
వ్యాపారి భార్య ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. మూడు గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. చెన్నైకు చెందిన నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.
Next Story