- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని హబీబ్ ఫాతిమానగర్లో విషాదం నెలకొంది. కర్ణాటకలో నలుగురు హైదరాబాద్ యువకులు మృతిచెందారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా గోడవాడి దర్గాకు దర్శనానికి వెళ్లిన నలుగురు యువకులు పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటమునిగి అందరూ మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన జునైద్ ఖాన్, సయ్యద్ జునైద్, ఫాహద్, హైదర్గా పోలీసులు గుర్తించారు. దీంతో ఫాతిమానగర్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story