- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి వద్ద గేదెను అటో ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో బోల్తా కొట్టడంతో నలుగురు వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ధర్మారం మండలం గోపాల్ రావు పేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా తెలుస్తోంది. దొంగతుర్తి గ్రామంలో వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షత గాత్రులను వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story