- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై రంగోయి వద్ద ఏఆర్ కానిస్టేబుళ్ల బోలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్ట్గా వెళ్లివస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. మరణించిన వారిలో RSI కృష్ణుడు, ARHC బాబూరావు, ARHC అంథోని , ARPC జనార్ధన్ ఉన్నారు.
- Tags
- ap
- Constables
- dead
Next Story