- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికల మూలంగా ప్రవేశ పెట్టిన ‘దళిత బంధు’ పథకం తెలంగాణోలని 118 నియోజకవర్గాలకు వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్లో 32 లక్షల దళిత గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలపారు. ఆదివాసీలకు 2008లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఆదివాసీలకు భూమిపై హక్కు కల్పించి, పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమం 2023 కొనసాగుతుందని హెచ్చరించారు. ఇంద్రవెల్లి కేంద్రంగా జరిగే సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ పతనం మొదలైందని అన్నారు.
Next Story