'నూతన వధూవరులకు నూతన వస్త్రాలు' అందజేసిన మాజీ ఎమ్మెల్యే

by  |
Ashirwadham-112
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: మండల పరిధిలోని పేంట్లం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు భూపతి నరసింహారావు కుమారుడి వివాహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు నాగరాజు, లావణ్యను ఆశీర్వదించి, వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, అజీమ్, ఐ. రాంబాబు, చల్లా రమేష్, సవలం ప్రకాష్, పానుగంటి రాఘవులు తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed