- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనాకు బలవ్వగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం కరోనా బారినపడి నిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన 1978లో జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతికి వరంగల్ జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
Next Story