- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇన్నిరోజులు ఆయన్ను విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించిన ఏపీ ప్రభుత్వం, తాజాగా గుంటూరులోని NRI ఆస్పత్రికి శనివారం తరలించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన్ను తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ప్రస్తుతం స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఇంకా విచారణ కొనసాగుతుండగా, డాక్టర్ రమేష్ పరారీలో ఉన్న విషయం విదితమే.
Next Story