- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీ20 క్రికెట్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్ మొత్తం బ్యాట్మెన్లకే అనుకూలం అని అన్నారు. అందుకే ప్రతిఓవర్లో రెండు బౌన్సర్లు అనుమతించాలని, బౌండరీ దూరం కూడా పెంచాలని అన్నారు. తన తొలి మూడు ఓవర్లలో వికెట్ తీసే బౌలర్కు మరో అదనపు ఓవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా బాల్ వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే అతను చేసిన పరుగుల నుంచి ఒక రన్ తగ్గించాలని సునీల్ వెల్లడించారు.
Next Story