- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో పోడు రగడ మళ్ళీ మొదలైంది. గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న మిరప తోటను ఫారెస్టు అధికారులు ధ్వంసం చేశారు. వేలకు వేలు ఖర్చుపెట్టి నారు పోశామని, ఫారెస్టు అధికారులు వచ్చి వాటిని ధ్వంసం చేశారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కాళ్ల మీద పడ్డ కనికరించలేదని వాపోయారు. గతంలో పలుమార్లు మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం ఫారెస్ట్ అధికారులకు పోడు భూముల జోలికి వెళ్లొద్దని చెప్పినా కూడా అధికారులు మాత్రం పట్టించుకోకుండా గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story