- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: విధుల్లో ఉన్న అటవీ అధికారులపై పోడు రైతు కుటుంబం దాడికి పాల్పడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట సమీపంలో సోమవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీట్ పరిధిలో కొంతమంది రైతులు పోడు భూములు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ భూముల్లో బీట్ ఆఫీసర్ కందకాలు తీయించారు. దీంతో ఓ కుటుంబం ఫారెస్ట్ అధికారులపై భౌతిక దాడికి దిగింది. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దాడిచేసినట్టు అధికారులు వాపోయారు. కాగా, దాడులకు పాల్పడిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
tags: forest officer attacked, podu farmers, burgampadu, khammam, podu cultivation
Next Story