- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టాప్ 100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 13 వ ఏడాదిలోనూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 88.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ లోని సంపన్నుల జాబితాలో ముఖేష్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు.
అంబానీ సంస్థలు రోజుకు రూ.760 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 20.4 బిలియన్ డాలర్లతో శివ్ నాడర్ మూడో స్థానం దక్కించుకున్నారు.
Next Story