- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనలు బేఖాతరు.. ఆసుపత్రులకు రూ. 15 లక్షలు జరిమానా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కొవిడ్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. విజయవాడలోని నాలుగు ఆసుపత్రులకు కలిపి రూ. 15 లక్షలు జరిమానా వేశారు. నగరంలోని సన్రైజ్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు, ప్రజ్ఞ ఆసుపత్రి, లిబర్టీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు, నూజివీడు వెంకటేశ్వర ఆసుపత్రికి రూ. 3 లక్షలు జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల లైసెన్స్లు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కొవిడ్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. విజయవాడలోని నాలుగు ఆసుపత్రులకు కలిపి రూ. 15 లక్షలు జరిమానా వేశారు. నగరంలోని సన్రైజ్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు, ప్రజ్ఞ ఆసుపత్రి, లిబర్టీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు, నూజివీడు వెంకటేశ్వర ఆసుపత్రికి రూ. 3 లక్షలు జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల లైసెన్స్లు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు.
Next Story






