శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

by  |
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
X

దిశ, వెబ్‎డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 1,50,540 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 1,18,953 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 213 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Next Story