- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో మూసీ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు కొనసాగుతున్నది. దీంతో మూసీ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ఓ ప్రకటన చేశారు. ఏ క్షణంలోనైనా మూసీ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నదని, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా మూసీ పరివాహక గ్రామాల ప్రజలు నది, వాగుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 642.4 అడుగులు(3.79 టీఎంసీలు) గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 6,832 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
Next Story