- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు స్వతంత్ర మార్చ్ నిర్వహించారు. అబిడ్స్సెంటర్లోని నెహ్రూ విగ్రహం నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీగా స్వతంత్ర మార్చ్ చేశారు. టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్, మహేశ్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు స్వతంత్ర మార్చ్లో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
Next Story