కేసీఆర్ నాటిన మొక్కకు ఐదేళ్లు!.. అది ఎక్కడంటే..?

by  |
కేసీఆర్ నాటిన మొక్కకు ఐదేళ్లు!.. అది ఎక్కడంటే..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ప్రారంభించిన తొలి ఏడాది 2015లో సీఎం కేసీఆర్.. నిర్మల్ జిల్లా కడెం మండలం దేవునిగూడెంలో మొక్కను నాటారు. అక్కడే లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. జూలై 5, 2015న సీఎం నాటిన మొక్క ఇప్పుడు ఏపుగా పెరిగి పెద్దదైంది. శుక్రవారం దాన్ని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ అక్కడే మరో మొక్కను నాటారు.


Next Story

Most Viewed