- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శివలింగపురం ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సమయంలో శివలింగపురం ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న తాత వెంకటరమణ, అడపా వెంకటేశ్వర్లు, సలుగు భిక్షపతి, నంబుజి శ్రీనివాస్ రావు, స్వగ్గరి రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 44,489 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story