- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇటీవలే యూకే నుంచి తిరిగొచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇన్నాళ్లు ఈ వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకూ ఈ మహమ్మారి వ్యాపించినట్టయింది. యూకేలో చదువుకుంటున్న మణిపూర్ యువతి ఇంటికి చేరుకున్నాక కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఆ యువతిని ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు ఆమె కుటుంబీకులనూ క్వారంటైన్ లో ఉంచారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మణిపూర్ సర్కారు సోమవారం నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Tags: coronavirus, northeast states, manipur, UK, lockdown, youth, first case
Next Story