- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. జీజీహెచ్ ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది మంటలను అదుపు చేయగా.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగిన వార్డులో పేషంట్లు లేనట్లు సమాచారం. ఐసీయూ ఉన్న అంతస్తు నుంచి పేషంట్లను వేరే దగ్గరకు షిష్ట్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. రోగులు సురక్షితంగా బయట పడ్డారు.
Next Story