- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్: మిషన్ భగీరథ పరికరాలు ఉంచిన గదిలో ఒక్కసారి మంటలు చెలరేగాయి. సుమారుగా రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్న పాత గదుల్లో మిషన్ భగీరథ పరికరాలు ఉంచారు.
శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాచ్ మెన్ కంపెనీకి సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో కంపెనీ అధికారులు ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారుగా రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్కో కంపెనీ ఇంఛార్జ్ నోపాల్ రెడ్డి తెలిపారు.
Next Story