- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహానగరం పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును, అందులోని గంజాయి పాకెట్లను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. పట్టణ శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈ ఘటన శనివారం వెలుగుచూసింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. కారు మంటల్లో చిక్కుకుందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా షాక్ అయ్యారు. అందులోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, నగరానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కారు ఎవరిది.. నిందితులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Next Story