- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: చర్చల ద్వారానే పరిష్కారం కనిపెట్టాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను ఆయన శనివారం కలిశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇద్దరి మధ్య కీలక చర్చలు నడిచినట్టు సమాచారం. కాగా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రమంత్రిని కోరినట్టు ఖట్టర్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో చర్చలు జరుగుతాయని భావిస్తున్నానని అన్నారు.
Next Story