- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు పెట్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి అభంశుభం తెలియని చిన్నారిని కరెంట్ షాక్తో హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ సంవత్సరం వయస్సున్న కూతురును కరెంట్ షాక్తో చంపి, అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. భార్య సునీతపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని, పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు ఇద్దరినీ సముదాయించడం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పాప మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ ఆర్విఎం ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story