- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలి వాగు వద్ద వరద నీటిలో పలువురు రైతులు చిక్కుకున్నారు. ఉదయం 12 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లగా వాగు ఉప్పొంగడంతో చిక్కుకుపోయారు. దీంతో బాధిత రైతులు కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది రైతులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
Next Story