- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇబ్రహీంపట్నం: ఫార్మాసిటీ ప్రాంతం నుంచి ఎత్తివేయాలని యాచారం, మహేశ్వరం, కందుకూర్ మండలాల్లోని రైతులు వాపోతున్నారు. జాతీయ బీసీ కమిషన్ నేతలు శుక్రవారం ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు.
ఈసందర్భంగా స్ధానిక మహిళా రైతులు బీసీ కమీషన్ నేతల కళ్లు పట్టుకొని వెడుకుంటున్నారు. విషపూరిత ఫార్మసీటీ ఏర్పాటును అందరూ వ్యతిరేకించాలని కోరారు. మా ప్రాణాలు పోయిన సరే మా భూములు మాకు కావాలని అంటున్నారు. మేము భూములు కొల్పోతే బ్రతికే పరిస్థి లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
Next Story