- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోథ్: ఖరీఫ్ సీజన్ మొదలుతోనే తొలకరి చినుకులు పులకరించడంతో రైతులు ఆనందంతో దుక్కి-దున్ని విత్తనాలు వేశారు. గత మూడ్రోజులుగా వర్షం పడకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే వేసిన విత్తనాలు ఎక్కడ ఎండిపోతాయేమోనని ఓ సోయా పత్తి రైతు వినూత్న ఆలోచన చేశాడు. పొలంలో వేసిన విత్తనాల స్థానంలో ఓ కవర్ నిండా నిళ్లు నింపి చిన్న రంద్రాలు చేసి విత్తనాలకు అమర్చాడు. ఇలా బొట్టు బొట్టుగా నీటిని విత్తనాలకు అందిస్తూ.. ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Next Story