- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మట్ట బుచ్చిరెడ్డి (45) వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటివరకూ కళ్లెదుటే ఉన్న తమ కుటుంబ పెద్ద అంతలోనే కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Tags: farmers, died, siddipet, Thunderbolt, ts news
Next Story