- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు: ప్రమాదవశాత్తులో బావిలో రైతు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి గ్రామంలో గడ్డి వెంకట్ రెడ్డి అనే రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు వచ్చి కాపాడేందుకు బావి నుంచి వెలికి తీశారు. అప్పటికే వెంకట్ రెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story