- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో నేడు సీఎం కేసీఆర్ ను కెరమరి మండలం దనోర గ్రామానికి చెందిన రైతు బాలాజీ కలవనున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఆయన కేసీఆర్ ను కలవనున్నారు. ఈయన మొదటి సారిగా తెలంగాణలో యాపిల్ పండ్లను పండించిన విషయం తెలిసిందే. ఆయన పండించిన యాపిల్ పండ్లను మొదటగా సీఎం కేసీఆర్ కు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ ను కలవనున్నారు.
Next Story