కుటుంబం ఆత్మహత్య..

by Batti.Sumithra |   (  Updated:2020-03-01 22:07:33  IST  )

<p>హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ప్రదీప్, స్వాతి, కల్యాణ్(5), జయకృష్ణ(2) ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలుపుతున్నారు.</p>

కుటుంబం ఆత్మహత్య..
X

హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ప్రదీప్, స్వాతి, కల్యాణ్(5), జయకృష్ణ(2) ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలుపుతున్నారు.

Next Story