- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికతో స్నేహితులతో కలిసి య్యూ ట్యూబ్లో వీడియోలు చూస్తు సతీష్ అనే వ్యక్తి దొంగనోట్లు ముద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే బట్టల దుకాణంలో సతీష్ ఇచ్చిన కరెన్సీపై అనుమానం రావడంతో వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సతీష్, జగదీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తమ నేరాన్ని అంగీకరించారు. నకిలీ కరెన్సీ, ప్రింట్ చేసేందుకు వాడిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story