- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరేందుకు గడువును నవంబర్ 11 వరకూ పొడగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబర్ మొదటి వారంలోనే ఫిజికల్ తరగతులు ప్రారంభమవుతాయని ముందుగా భావించినా వాయిదా పడ్డాయి. అకాడమిక్ ఇయర్ ప్రారంభంపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ అడ్మిషన్ల గడువును మరోసారి పొడగించినట్టు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లోనూ ఈ నిర్ణయం అమలు చేయాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.
Next Story