- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పొడగించింది. అక్టోబర్ 2019 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. అయితే గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు డిసెంబర్ 31వరకు పొడగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టులంతా రెన్యూవల్ చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Next Story