గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

by  |
గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఎస్టీ, ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలను దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించింది. WWW.TSWREIS.IN వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


Next Story

Most Viewed