పేలిన మందుపాతర..జవాన్ మృతి

by  |
పేలిన మందుపాతర..జవాన్ మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మంగళవారం మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ మరణించగా, మరో జవాన్ గాయాలపాలైనాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.‌ బీజాపూర్ జిల్లా కుట్రూ పోలీస్‌స్టేషన్ పరిథిలోని అంబేలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుట్రూ డిఎస్‌పి బహదూర్‌సింగ్ ఠాగూర్ తెలిపారు. కూంబింగ్ పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed