- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మంగళవారం మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ మరణించగా, మరో జవాన్ గాయాలపాలైనాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజాపూర్ జిల్లా కుట్రూ పోలీస్స్టేషన్ పరిథిలోని అంబేలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుట్రూ డిఎస్పి బహదూర్సింగ్ ఠాగూర్ తెలిపారు. కూంబింగ్ పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.
Next Story